స్వతంత్ర వెబ్ డెస్క్: నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ లోనే చాలా స్పెషల్. హిట్ మ్యాన్ ఈ వాంఖడే స్టేడియంలో ఎక్కువగా మ్యాచ్లు ఆడుతూ పెరిగారు. దాదాపు 12 ఏళ్ల క్రితం 2011లో ఈ స్టేడియంలోనే భారత్, శ్రీలంక WC ఫైనల్ ఆడాయి. ఈ WCలో రోహిత్ కి చోటు దక్కలేదు. అప్పుడు రోహిత్ ఎంతో బాధపడ్డారు. ఇప్పుడు అదే శ్రీలంక పై గెలిచి సెమీస్ కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ కు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పై వేటు వేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతని స్థానంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహమ్మద్ సిరాజ్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్య కుమార్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
IND VS SL : నేటి మ్యాచ్ రోహిత్ కెరీర్లోనే స్పెషల్
0
366
Previous article
Next article
Latest Articles
ఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ప్రతిష్టంభన నెలకొంది. ఎటువంటి కార్యకలాపాలు సాగకుండానే పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారం, అయోధ్య విరాళాల చోరీ ఘటనలపై...
- Advertisement -
- Advertisement -


