స్వతంత్ర వెబ్ డెస్క్: సెమీస్ చేరిన టీమిండియాకు అదిరిపోయే శుభవార్త అందింది. హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చీలమండ గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా బెంగుళూరు ఎన్సీఏలో వేగంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నేషనల్ మీడియా వర్గాల ప్రకారం అతను సెమీస్ మ్యాచ్ కు అందుబాటులోకి వస్తారని తెలుస్తోంది. గాయంతో దూరమైన హార్దిక్ పాండ్యా దాదాపు కోలుకున్నారు. వచ్చే 5న జరిగే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆయన రాకతో ఎవరిపై వేటు పడనుందన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి సూర్యనే తప్పించాల్సి ఉన్న, గత మ్యాచ్ లో పరిణతి కలిగిన ఆటతో ఆయన ఆకట్టుకున్నారు. అటు అయ్యర్ రన్స్ చేయడంలో వరుసగా విఫలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక మ్యాచ్ లో ప్రదర్శన బట్టి ఈ అంశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
హార్దిక్ పాండ్యా వచ్చేస్తున్నాడు…ఆ ప్లేయర్పై వేటు..?
0
489
Previous article
Latest Articles
అల్వాల్లో నకిలీ ఫార్మా ఎక్సిపియెంట్స్ దందా.. రూ.70.56 లక్షల విలువైన స్టాక్ సీజ్
అల్వాల్లో ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్లపై అక్రమ లేబుల్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు బట్టబయలు చేశారు. జూన్ 12న ఆల్వాల్లోని డీకే ఫార్మాస్యూటికల్స్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఈ దాడెలంలొ...
- Advertisement -
- Advertisement -


