23.7 C
Hyderabad
Tuesday, October 14, 2025
spot_img

రేపటి మ్యాచ్ లో ఇండియా టీం లో కీలక మార్పులు !

స్వతంత్ర వెబ్ డెస్క్: వరల్డ్ కప్ లో రేపు ఇండియా మరియు న్యూజిలాండ్ జట్లు ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. కాగా రేపు జరగనున్న మ్యాచ్ లో ఇండియా రెండు కీలక మార్పులను చేయనున్నట్లు కాసేపటి క్రితమే జట్టు యాజమాన్యం ప్రకటించింది. బంగ్లాదేశ్ తో బౌలింగ్ చేస్తూ గాయపడిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్ కు దూరం కానున్న విషయం తెలిసిందే.. అందుకే ఇతని స్థానంలో వరుసగా నాలుగు మ్యాచ్ లేక్యూ బెంచ్ కు పరిమితం అయిన సూర్య కుమార్ యాదవ్ ను ఆడించనున్నారు. ఇక టీం లో వరుస అవకాశాలు దక్కినా తనదైన ముద్ర వేయని శార్దూల్ ఠాకూర్ పై కూడా టీం యాజమాన్యం వేటు వేయనుంది, ఇతని స్థానంలో మహమ్మద్ శమిని తీసుకురానుంది. వీరిద్దరి రాకతో టీం ఇంకా బలంగా తయారయ్యి రేపు జరగనున్న మ్యాచ్ లో కివీస్ ను చిత్తు చేసి విజయం సాధించాలని కోరుకుందాం.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్