స్వతంత్ర వెబ్ డెస్క్: ఎవరైనా దంపతులకు పిల్లలు పుడితే అత్తారింటి నుంచి విడిపోయి వేరే కాపురం పెట్టడం కామన్ అయిపోయింది. కానీ రామ్చరణ్ దంపతులు మాత్రం పిల్లలు పుట్టాక చిరంజీవి, సురేఖతో కలిసి ఉండనున్నట్లు ఉపాసన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారని.. కానీ తాము పూర్తి భిన్నమని పేర్కొన్నార. ప్రస్తుతం చరణ్, తానూ విడిగా ఉంటున్నామని.. బేబీ పుట్టిన తర్వాత అత్తమామలతోనే ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఎందుకంటే పిల్లల ఎదుగుదలలో గ్రాండ్ పేరంట్స్ పాత్ర చాలా కీలకమన్నారు. గ్రాండ్ పేరంట్స్తో ఉంటే వచ్చే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదన్నారు.
బేబీ పుట్టాక అత్తయ్య వాళ్లతో కలిసి ఉంటాం: ఉపాసన
0
318
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


