స్వతంత్ర, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఏపీ నుంచి తొలిసారిగా హజ్ యాత్ర, నంబూరు హజ్ క్యాంప్ నుంచి హజ్ యాత్రికుల బృందం బయలు దేరనున్నారు. ఈ క్రమంలో వీరు సాయంత్రం 5.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నంబూరు చేరుకుంటారు. అక్కడ హజ్ క్యాంప్ లో హజ్ యాత్రికుల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత జరిగే దువాలో పాల్గొని తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
నంబూరులో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
0
262
Previous article
Next article
Latest Articles
జనగణనలో ఓబీసీ కాలమ్ లేకపోవడంపై వివాదం
జనగణనలో కులగణన అంశం ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీ మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తోంది. ఈ...
- Advertisement -
- Advertisement -


