25.7 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

అప్పటినుంచే గొర్రెల పంపిణీ.. ప్రారంభించనున్న తలసాని

స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 9 నుండి గొర్రెల పంపిణీ ప్రారంభం కానుంది. నకిరేకల్ లో గొర్రెల పంపిణీని ప్రారంభించనున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గొర్రెల యూనిట్ ల పంపిణీ, ఫిష్ ఫుడ్ ఫెస్టివల్, దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గొర్రెల అభివృద్ధి పథకం, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాల బ్రోచర్ లను స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలలో ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. గొర్రెల యూనిట్ ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో 8వ తేదీన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించుకుంటున్నట్లు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్