స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీ మాజీ మంత్రి వై ఎస్ వివేకా హత్య కేసులోప్రధాన నిందితుడుగా ఉన్న వైయస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గత కొంతకాలంగా చంచల్ గూడా జైల్లో జ్యుడిషియల్ రీమాండ్ గా ఉన్న భాస్కర్ రెడ్డి.. తన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో స్పందించిన కోర్టు.. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ చేపడుతామని తెలిపింది.
బిగ్ బ్రేకింగ్: సీబీఐ కోర్టులో వైయస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు
0
595
Next article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


