స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీ మాజీ మంత్రి వై ఎస్ వివేకా హత్య కేసులోప్రధాన నిందితుడుగా ఉన్న వైయస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గత కొంతకాలంగా చంచల్ గూడా జైల్లో జ్యుడిషియల్ రీమాండ్ గా ఉన్న భాస్కర్ రెడ్డి.. తన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో స్పందించిన కోర్టు.. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ చేపడుతామని తెలిపింది.
బిగ్ బ్రేకింగ్: సీబీఐ కోర్టులో వైయస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు
0
609
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


