స్వతంత్ర, వెబ్ డెస్క్: పార్లమెంట్ కొత్త భవనంపై ఆర్జేడీ ట్వీట్ దుమారం రేపుతుంది. పార్లమెంట్ నూతన భవనం ఆకారం శవపేటికలా ఉందని ఆర్జేడీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఆర్జేడీ ట్వీట్పై అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ ఆదివారం దేశరాజధాని ఢిల్లీలో ప్రధాని చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.
దుమారం లేపుతున్న ఆర్జేడీ ట్వీట్.. అభ్యంతరం వ్యక్తం చేసిన అసదుద్దీన్ ఓవైసీ
0
434
Previous article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


