స్వతంత్ర వెబ్ డెస్క్: రానున్న అసెంబ్లీ ఎన్నికల వేళ శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. టెక్కలిలో అచ్చెన్నాయుడు ప్రత్యర్థిని వైసీపీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు దువ్వాడ వాణిని వైసీపీ అధిష్టానం బరిలోకి దింపుతుంది. అయితే దువ్వాడ వాణి గతంలో శ్రీకాకుళం జడ్పీ వైస్ ఛైర్పర్సన్గా పని చేశారు. ప్రస్తుతం టెక్కలి జడ్పీటీసీగా వాణి పనిచేశారు.
టెక్కలిలో రాజకీయ హీట్.. అచ్చెన్నాయుడు ప్రత్యర్థి ఎవరంటే?
0
344
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


