స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం సంతోషకరమని అన్నారు ఎంపీ నందిగం సురేష్. దీనిపై టీడీపీ నేతలు ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి సంపద అంతా మా చేతుల్లోనే ఉండాలని వారు అంటున్నారని వ్యాఖ్యానించారు. నేటి సుప్రీంకోర్టు తీర్పుతో అణగారిన జనాలకు మంచి పరిణామం ఏర్పడిందని అన్నారు. టీడీపీ నేతల దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనించాలని అన్నారు.
ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తున్న టీడీపీ: నందిగం సురేష్
0
303
Previous article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


