స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ వైఎస్ అనినాశ్ రెడ్డి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన పిటిషన్ విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఈ పిటిషన్ విచారించే అవకాశం ఉంది. కాగా మంగళవారం విచారణకు రావాలని అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు పంపగా.. తాను రాలేనని లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆయన లేఖపై సానుకూలంగా స్పందించిన సీబీఐ అధికారులు ఈనెల 19న విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు.
బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన అవినాశ్ రెడ్డి
0
448
Previous article
Next article
Latest Articles
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -
- Advertisement -


