స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగం పెరిగింది. ఎండలు మండిపోతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగింది. ఈ క్రమంలో రాష్ట్రానికి విద్యుత్ ని అందించేందుకు సింహాద్రి ఎన్టీపీసీలో 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది విద్యుత్ శాఖ. ప్రస్తుతం అందుబాటులోకి రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎండలు మండిపోతున్నందున మున్ముందు మరింతగా విద్యుత్ వినియోగం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మండుతున్న ఎండలు.. పెరిగిన విద్యుత్ వినియోగం
0
306
Next article
Latest Articles
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


