స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారుల సెర్చ్ ఆపరేషన్ హైదరాబాద్ లో కొనసాగుతుంది. అధికారుల తనిఖీల్లో ఉగ్రలింకులు బయటపడ్డాయి. ఇప్పటివరకు మొత్తం 17మందిని అరెస్ట్ చేయగా.. వారిలో ఆరుగురు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం వరకు ఐదుగురు హైదరాబాద్ వాసులు అరెస్ట్ కాగా, బుధవారం జవహార్ నగర్ కి చెందిన సల్మాన్ ను అరెస్ట్ చేశారు. పోలీసుల దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ కేంద్రంగా వివిధ రంగాల్లో యువకులను ఉగ్రవాదలోకి మళ్లించే ప్రయత్నం చేశారు.
యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారుల సెర్చ్ ఆపరేషన్.. 17మంది అరెస్ట్
0
255
Previous article
Next article
Latest Articles
విద్యార్థులతో రేవంత్ బ్రేక్ఫాస్ట్
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్లతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ పాస్ట్ చేశారు. ఆరుట్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలను నిర్మించింది ప్రభుత్వం....
- Advertisement -
- Advertisement -


