స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా మంగలగూడెంలో దారుణం చోటుచేసుకుంది. దహన సంస్కారాల విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ తలెట్టిది. ఏర్పాట్లు చేస్తుండగా మా భూమిలో పెట్టొదంటే మా భూమిలో పెట్టొద్దని వాధించుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరినొకరు తిట్టుకోవడంతో పాటు.. కొట్టుకోవడం వరకు వచ్చింది. గొడ్డళ్లు, కర్రలతో పరస్పర దాడులు చేసుకోవడంతో దహనసంస్కారాలు ఆగిపోయాయి. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దహన సంస్కారాల్లో అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. మా భూమిలో వద్దంటే.. మా భూమిలో వద్దు
0
270
Previous article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


