స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా రాయలసీమ యూనివర్సిటీలో అక్రమాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.64 లక్షలు సొంత ఖాతాకు మళ్లించారని ప్రొఫెసర్ రాణిని విధుల నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. నకిలీ సర్టిఫికెట్లతో 10 మంది ఉద్యోగాలు పొందారనే ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. దీనిపై సీఐడీ విచారణకు ఆదేశం ఇచ్చారు. విచారణ అనంతరం పూర్తి అవకతవకలు బయటకు రానుంది.
రాయలసీమ యూనివర్సిటీలో ప్రొ. రాణి విధుల నుంచి తొలగింపు
0
267
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


