20.2 C
Hyderabad
Monday, January 20, 2025
spot_img

దహన సంస్కారాల్లో అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. మా భూమిలో వద్దంటే.. మా భూమిలో వద్దు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా మంగలగూడెంలో దారుణం చోటుచేసుకుంది. దహన సంస్కారాల విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ తలెట్టిది. ఏర్పాట్లు చేస్తుండగా మా భూమిలో పెట్టొదంటే మా భూమిలో పెట్టొద్దని వాధించుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరినొకరు తిట్టుకోవడంతో పాటు.. కొట్టుకోవడం వరకు వచ్చింది. గొడ్డళ్లు, కర్రలతో పరస్పర దాడులు చేసుకోవడంతో దహనసంస్కారాలు ఆగిపోయాయి. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Articles

చందమామకు చెత్త కష్టాలు – అంతరిక్షంలో స్వచ్ఛ చంద్ర చేపట్టాల్సిందేనా..?

చెత్త పెరిగిపోతోంది బాబోయ్, నాయనోయ్...అంటూ గోలెత్తేస్తుంటే, క్లీన్ అండ్ గ్రీన్, హరిత హారం, శుభ్రతా, పరిశుభ్రతా, స్వచ్ఛ భారత్...ఇలా ఎన్నో విషయాలు చెప్పి, బుజ్జగించి, లాలించి ఆ చెత్తకు చెక్ పెట్టే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్