నష్టాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్‌లు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 267 పాయింట్ల నష్టంతో 61,481 దగ్గర ట్రేడ్ అవుతుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 18,181 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్అండ్‌టీ, నెస్లే ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, మారుతీ, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్