పంజాబ్ లోని లుధియానాలో గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు.మరికొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీలో పాల డెయిరీలో విష వాయువు లీకైనట్లు కావడంతో చుట్టుపక్కల ప్రాంతంలోని అనేక మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు రంగప్రవేశం చేసి.. ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు. బాధితుల్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయస్ పుర ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా, విశవయాయువు లీక్ కావడంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
విషపూరిత వాయువు లీక్.. 11 మంది మృతి
0
310
Previous article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


