Superstar Rajinikanth | ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ విజయవాడ చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజినీకాంత్ విచ్చేశారు. విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న రజనీకాంత్కు నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు. పోరంకి అనుమోలు గార్డెన్స్లో సాయంత్రం ఎన్టీఆర్ శతజయంతి అంకురార్పణ సభ జరగనుంది. ఈ సభకు చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించనున్నారు.
విజయవాడకు సూపర్ స్టార్ రజినీకాంత్.. స్వాగతం పలికిన బాలకృష్ణ
0
387
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


