CM KCR Delhi Tour | జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ సత్తాను చాటేందుకు.. ఢిల్లీలో గులాబీ జెండాను ఎగురవేసేందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. మే 4వ తేదీన ఢిల్లీలోని వసంత విహార్ లో నిర్మించిన BRS జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో రెండు రోజుల ముందే ఢిల్లీకి వెళ్లనున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో మే 2న ఢిల్లీకి చేరుకోనున్నారు. అనంతరం అక్కడే ఉన్న రాజకీయ నాయకులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. అయితే సీఎం కేసీఆర్ మూడు, నాలుగు రోజులు అక్కడే ఉండనున్నారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో ఎవరెవరిని కలుస్తారు? ఏ విషయాలపై చర్చిస్తారన్న దానిపై రాజకీయవర్గాల్లో ఉత్కంఠగా మారింది.
ఢిల్లీకి సీఎం కేసీఆర్… రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
0
290
Previous article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


