27.2 C
Hyderabad
Monday, January 13, 2025
spot_img

లాభాలతో మొదలై నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు

Stock Markets | దేశీయ మార్కెట్‌ సూచీలు నేడు లాభాలతో ట్రేడింగ్‌ ను ప్రారంభించాయి. ఆ కాసేపటికే నష్టాల్లోకి జారుకొన్నాయి. ఉదయం 9.25 సమయంలో సెన్సెక్స్‌ 73 పాయింట్ల నష్టంతో 60,575 ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో 17,906 వద్ద ట్రేడవుతున్నాయి. బెంగాల్‌ అండ్‌ అస్సాం కంపెనీ లిమిటెడ్‌, పీఐ ఇండస్ట్రీస్‌, గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌, తేజస్‌ నెట్‌వర్క్‌, ఈకేఐ ఎనర్జీ కంపెనీ షేర్ల ధరలు లాభాల బాటలో ఉన్నాయి. మిర్జా ఇంటర్నేషనల్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, బ్రైట్‌కామ్‌ గ్రూప్‌, ట్రెంట్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ షేర్ల ధరలు నష్టాల్లో ఉన్నాయి.

Latest Articles

జమ్ముకశ్మీర్‌లో జడ్‌-మోడ్‌ సొరంగం.. సైన్యానికి కీలకం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్ముకశ్మీర్‌ గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించిన జడ్‌-మోడ్‌ సొరంగాన్ని ప్రారంభించారు. అనంతరం టన్నెల్‌ లోపలికి వెళ్లి పరిశీలించారు. శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారిపై సోన్‌మార్గ్‌ ప్రాంతంలో రూ.2,700 కోట్లతో జడ్‌-మోడ్‌ టన్నెల్‌ను నిర్మించారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్