Delhi liquor policy | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ సప్లమెంటరీ ఛార్జి షీట్ దాఖలు చేసింది. సప్లిమెంటరీ ఛార్జి షీట్ లో ముగ్గురి పేర్లను ఈడీ పేర్కొంది. ఛార్జిషీట్ లో నిందితులుగా మాగుంట రాఘవరెడ్డి, రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రా పేర్లను మెన్షన్ చేసింది. సప్లిమెంటరీ ఛార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై నేడు సీబీఐ కోర్టులో విచారణ చేపట్టనుంది. ఈ విచారణపై నేడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్.. సప్లమెంటరీ ఛార్జి షీట్ దాఖలు చేసిన ఈడీ
0
313
Latest Articles
breaking: కార్మికులపై పడ్డ ద్రవ ఉక్కు…8 మంది కార్మికులు మృతి
విశాఖ స్టీల్ప్లాంట్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్టీల్ప్లాంట్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ప్రమాదం సంభవించింది. సీసీడీ విభాగంలో...
- Advertisement -
- Advertisement -


