సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆది, సోమవారాల్లో మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతాయి. రేపు బోనం, తర్వాత రంగం, అంబారి కార్యక్రమం నిర్వహిస్తారు. మహంకాళి బోనాలకు 15 వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 400 CC కెమెరాలతో నిఘా పెట్టారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మహంకాళి బోనాలకు ఈ సారి 15 లక్షల మంది వస్తారని అంచనా. బోనాలకు ప్రత్యేకంగా TGRTC 175 బస్సులు అందుబాటులోకి ఉంచింది. హైదరాబాద్, 24 ప్రాంతాల నుంచి TGRTC ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
బోనాలకు 1500 మంది పోలీసులతో బందోబస్తు
0
325
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


