చైనాలో దాదాపు 47 మంది సజీవ సమాధి అయ్యారు. యునాన్ ప్రావిన్స్లోని గిరిజననులు నివసించే కొండ ప్రాంతా ల్లోని పలు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో దాదాపు 47 మంది గిరిజనులు సజీవసమాధి అయ్యారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది, డిజాస్టర్ దళాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కొండచరియలు విరిగిపడటంతో 18 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఆ నివాసాల్లో రెండు వందల మందికి పైగా నివసిస్తు న్నారు. ఊహించని విపత్తులో కొండ చరియలు విరిగిపడడంతో గిరిజనులు శిథిలాల కింద పడి మరణించారు. చరి యల కింద ఉన్న మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యల్లో 200 మంది ప్రభుత్వం యంత్రాగం పాల్గొన్నారు. గాయపడిన గిరిజనులను చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆసుపత్రులకు తరలించారు.
చైనాలో విరిగిపడ్డ కొండచరియలు…. 47 మంది సజీవ సమాధి
0
486
Previous article
Next article
Latest Articles
కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా?
తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి సరికొత్త మైండ్ గేమ్కు తెరతీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. కేటీఆర్, హరీశ్ రావు ద్వయం ఒక కొత్త...
- Advertisement -
- Advertisement -


