చైనాలో దాదాపు 47 మంది సజీవ సమాధి అయ్యారు. యునాన్ ప్రావిన్స్లోని గిరిజననులు నివసించే కొండ ప్రాంతా ల్లోని పలు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో దాదాపు 47 మంది గిరిజనులు సజీవసమాధి అయ్యారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది, డిజాస్టర్ దళాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కొండచరియలు విరిగిపడటంతో 18 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఆ నివాసాల్లో రెండు వందల మందికి పైగా నివసిస్తు న్నారు. ఊహించని విపత్తులో కొండ చరియలు విరిగిపడడంతో గిరిజనులు శిథిలాల కింద పడి మరణించారు. చరి యల కింద ఉన్న మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యల్లో 200 మంది ప్రభుత్వం యంత్రాగం పాల్గొన్నారు. గాయపడిన గిరిజనులను చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆసుపత్రులకు తరలించారు.
చైనాలో విరిగిపడ్డ కొండచరియలు…. 47 మంది సజీవ సమాధి
0
501
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


