ఇన్నర్రింగ్ రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇవాళ ఆయన సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు సంబంధిత దర్యాప్తు అధికారులకు ఆయన పూచీకత్తుతో పాటు లక్ష విలువ గల బాండ్ సమర్పించనున్నారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి మధ్యాహ్నం ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం గుంటూరు నగరంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి వెళతారు. సాయంత్రం తాడేపల్లి, తాడిగడపలోని సీఐడీ కార్యాలయాలకు కూడా వెళ్లి పూచీకత్తు, బాండ్ సమర్పిస్తారు.
సీఐడీ కార్యాలయానికి వెళ్తున్న చంద్రబాబు
0
461
Previous article
Next article
Latest Articles
తెలంగాణ ప్రజలను కించపరిస్తే ఊరుకోం- పవన్పై మహేశ్కుమార్ గౌడ్ సీరియస్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్ సీరియస్ అయ్యారు. తెలంగాణ ప్రజలను కించపరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో...
- Advertisement -
- Advertisement -


