గీతం యూనివర్సీటీలో దారుణం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో రేణుశ్రీ అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పిడింది. గీతం యూనివర్సిటీ భవనం ఆరో అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మ హత్య చేసుకుంది. విద్యార్థిని యూనివర్సిటీ భవంతి పై నుంచి దూకుతుండగా కొందరు విద్యార్థులు వీడియో తీయడం గమనార్హం. కాగా… ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
0
553
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమేనా?
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో రాబోయే 2028 ఎన్నికల్లో ముఖాముఖి పోరు ఖాయమని, బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు....
- Advertisement -
- Advertisement -


