ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి… UPSC ఛైర్మన్ మనోజ్ సోనీతో సమావేశమయ్యారు. UPSC తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పకడ్బందీగా తీర్చిదిద్ది, ప్రశ్నపత్రాల లీకేజీలు లేకుండా చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో TSPSC ప్రక్షాళనపై యూపీఎస్సీ ఛైర్మన్తో చర్చిస్తున్నట్లు సమాచారం. పరీక్షల నిర్వహణలో UPSC అవలంబిస్తున్న విధానాలను తెలుసుకున్నారు. రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారితో పాటు ఇద్దరు ఐఏఎస్లు అధికారులు ఉన్నారు.
యూపీఎస్సీ ఛైర్మన్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ
0
442
Previous article
Next article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


