గీతం యూనివర్సీటీలో దారుణం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో రేణుశ్రీ అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పిడింది. గీతం యూనివర్సిటీ భవనం ఆరో అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మ హత్య చేసుకుంది. విద్యార్థిని యూనివర్సిటీ భవంతి పై నుంచి దూకుతుండగా కొందరు విద్యార్థులు వీడియో తీయడం గమనార్హం. కాగా… ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
0
550
Previous article
Next article
Latest Articles
బండి భగీరథ్ను అరెస్టు చేశాము.. సరెండర్ అవ్వలేదు- రేవంత్ రెడ్డి
బండి భగీరథ్ను అరెస్టు చేశామని.. సరెండర్ కాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పా జంక్షన్లో వాహనాల తనిఖీల్లో భగీరథ్ పోలీసులకు చిక్కాడని అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం వెళ్లామని...
- Advertisement -
- Advertisement -


