అమెరికాలో మరోసారి తుపాకీ విష సంస్కృతి జడలు విప్పింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలో జోలియెట్ పట్టణంలో ఆది, సోమవారాల్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. రెండు వేర్వేరు ఇళ్లలో ముష్కరుడు కాల్పులకు తెగబడ్డాడు. నిందితుడిని రోమియో నాన్స్గా గుర్తించారు. మరణించిన వారితో అతడికి ముందు నుంచే పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం నుంచే ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నప్పటికీ.. ఈ విష యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ప్రస్తుతం మరణాయుధాలతో రోమియో నాన్స్ ఎరుపు రంగు టయోటా కారు లో తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి గురించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే వెంటనే తెలి యజేయాలని విజ్ఞప్తి చేశారు.
అమెరికాలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి
0
688
Previous article
Next article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


