అమరావతిలో జయహో బీసీ సదస్సు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జయహో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ…టీడీపీ పాలనలో బీసీలకు ఎంత మేలు జరిగిందో వివరించారు. వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో బీసీలు ఎంతమేరకు కోల్పోయారో జయహో బీసీ సదస్సులో స్పష్టం చేశారు. జయహో బీసీ సదస్సు కోసం దాదాపు 40 రోజుల కార్యాచరణ రూపొందించారు జయహో బీసీ లక్ష్యాలను పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామరని చంద్రబాబు చెప్పారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్