తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జయహో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ…టీడీపీ పాలనలో బీసీలకు ఎంత మేలు జరిగిందో వివరించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో బీసీలు ఎంతమేరకు కోల్పోయారో జయహో బీసీ సదస్సులో స్పష్టం చేశారు. జయహో బీసీ సదస్సు కోసం దాదాపు 40 రోజుల కార్యాచరణ రూపొందించారు జయహో బీసీ లక్ష్యాలను పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామరని చంద్రబాబు చెప్పారు.
అమరావతిలో జయహో బీసీ సదస్సు
0
855
Previous article
Latest Articles
ఓబెరాయ్ హోటల్కు టీటీడీ స్థలం కేటాయింపుపై భూమన ఆగ్రహం
తిరుపతి అలిపిరి జూపార్క్ రోడ్డులో ఓబెరాయ్ హోటల్ నిర్మాణానికి టీటీడీ స్థలం కేటాయించడంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయించడాన్ని...
- Advertisement -
- Advertisement -


