27.2 C
Hyderabad
Wednesday, January 22, 2025
spot_img

అమెరికా ఫెడరల్ కోర్టు ఆరోపణలపై స్పందించిన వైసీపీ

అదానీ వ్యవహారంలో గత ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై వైసీపీ స్పందించింది. గత వైసీపీ ప్రభుత్వానికి అదానీతో ఎలాంటి సంబంధం లేదని ఎక్స్‌లో స్పష్టం చేసింది. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాత్రమే ఒప్పందం చేసుకుందని ఆ పార్టీ తెలిపింది. అదానీ గ్రూప్‌తో ఏపీ డిస్కమ్‌లు ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం 7వేల మెగావాట్ల విద్యుత్‌్ను అత్యంత చౌకగా యూనిట్ 2.49 రూపాయల చొప్పున కొనుగోలు చేశామని తెలిపింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

Latest Articles

హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్.. ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ ఒప్పందం

తెలంగాణలో అత్యాధునిక AI డేటాసెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకం చేసింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్