35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

కర్రసాము చేస్తూ కింద పడిపోయిన ఎమ్మెల్యే

స్వతంత్ర వెబ్ డెస్క్: వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన వైసీపీ ర్యాలీలో ఊహించని ఘటన జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కర్ర సాము చేస్తూ కిందపడ్డారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రావడంతో వైసీపీ ఆధ్వర్యంలో పట్టణంలో మార్కెట్ యార్డు నుంచి 108 కలశాలతో శివాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్ర సాము చేసిన ఎమ్మెల్యే కర్ర కాలికి తగిలి కిందపడిపోయారు. ఈ సంఘటన జరిగిన వెంటనే కార్యకర్తలు ఆయనను పైకి లేపారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ తరువాత యధావిధిగా ఎమ్మెల్యే ర్యాలీలో పాల్గొన్నారు.

Latest Articles

జక్కన్న టెన్షన్ పడుతున్నారా..?

దర్శకధీరుడు రాజమౌళి ఏ సినిమాకైనా షూటింగ్ పూర్తైన తర్వాత పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేసేవారు. కానీ.. ఈసారి జక్కన్న రూటు మార్చారు. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే.. మరో వైపు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్