అన్న క్యాంటీన్లపై సైకో జగన్ విషం చిమ్మటం కొనసాగిస్తూనే ఉన్నారని ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి నారా లోకేశ్. తణుకు అన్న క్యాంటీన్లో ప్లేట్ల అంశంపై వైసీపీది విష ప్రచారం అని అన్నారు. చేతులు కడిగే సింక్లో తినే ప్లేట్లు పడేసింది వైకాపా మూకలేనని తెలిపారు. సింక్లో ఉన్న ప్లేట్లు తీస్తుంటే వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చేతులు కడిగే స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీశారని చెప్పారు. రుచి, శుచి, శుభ్రతకు అన్న క్యాంటీన్లో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.
అన్న క్యాంటీన్లో ప్లేట్ల అంశంపై వైకాపాది విష ప్రచారం – నారా లోకేశ్
0
201
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


