20.7 C
Hyderabad
Wednesday, January 22, 2025
spot_img

నారాయణపేట జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్‌ పర్యటన

నారాయణపేట జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్‌, ఎంపీ డీకే అరుణ పర్యటించారు. సర్వ మండలం రాయికోడ్‌ గ్రామంలో అంగన్వాడీ సెంటర్‌, పల్లె దవఖానాను సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం,పిల్లలకు పౌష్టికాహారం, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ ద్వారానే నిధులు వస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2018లో దేశవ్యాప్తంగా 112 జిల్లాలను ఎంపిక చేసి ప్రస్తుతం 500 మండలాలను గుర్తించిందన్నారు. వాటిలో కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో తెలుసుకునేందుకు కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే రాయికోడ్‌ గ్రామంలోని అంగన్వాడీ, పల్లె దవఖాన, పాఠశాలలను పరిశీలించానన్నారు.

Latest Articles

కృత్రిమ మేథను ప్రశంసిచాలా..? అభిశంసించాలా..?

ఏమిటో ఈ మాయ అనుకున్నా, ఇదేం వింత అనుకున్నా....ఇందు, అందు, ఎందెందు చూసినా హాయ్ అంటూ ఏఐ పలకరించే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఏదైనా ఒరిజనల్ ఉండాలి కాని ఆర్టిఫిషియల్ ఏమిటి..అని పెదవి విరిచేవారు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్