హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. క్రోధి నామ సంవత్సర పంచాం గాన్ని ఆవిష్కరించారు. అనంతరం బాచుపల్లి సంతోష్కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది నవ వసంతంలో రైతులకు మేలు కలగాలని కోరుకున్నారు. ప్రజలందరి కొత్త ఆశయాలు నెరవేరి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
రవీంద్రభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు
0
180
Next article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


