హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. క్రోధి నామ సంవత్సర పంచాం గాన్ని ఆవిష్కరించారు. అనంతరం బాచుపల్లి సంతోష్కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది నవ వసంతంలో రైతులకు మేలు కలగాలని కోరుకున్నారు. ప్రజలందరి కొత్త ఆశయాలు నెరవేరి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
రవీంద్రభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు
0
195
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


