స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎస్సై సైదులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. ఓ కేసు విచారణలో భాగంగా చల్లా గురవరెడ్డి వ్యక్తిని ఎస్సై సైదులు దారుణంగా కొట్టారు. ఎస్సై సైదులు కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక చల్లా గురవారెడ్డి అనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో గురువారెడ్డి బంధువులు పోలీస్ స్టేషన్ లోకి చొరబడి గందరగోళం సృష్టించారు. గురువారెడ్డిని మెరుగైన చికిత్సకోసం బంధువులు వినుకొండకి తరలించారు.
చేయిచేసుకున్న ఎస్సై.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం
0
278
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


