పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి పీఠంలో శివరాత్రి ముగింపు వేడుకలలో విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా కాలుస్తుండగా దాసరి పుష్ప అనే బాలిక తలపై మృతి చెందింది. బాలిక తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందింది.తూర్పుగోదావరి జిల్లా దేవరిపల్లి మండలం త్యాజం పూడి గ్రామం నుంచి శివరాత్రి వేడుకలు తిలకించడానికి వచ్చి ప్రమాదానికి గురయిందని బాలిక బంధువులు తెలిపారు.బాలిక మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా వీరంపాలెంలో విషాదం
0
266
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


