తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. మాటల గారడీతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంద న్నారు. హామీలు అమలు చేయకుండా రాహుల్ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని ప్రశ్నిం చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బగా హైదరాబాద్లోని బీజేపీ ఆఫీసులో కిషన్ రెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలిచి మరోసారి ప్రధానిగా మోదీ గద్దె ఎక్కుతా రని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
0
153
Previous article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


