స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. నిందితులు రేణుక, రమేష్, ప్రశాంత్ రెడ్డిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వీరు విదేశాలకు వెళ్లకుండా ముగ్గురి పాస్పోర్టును సీజ్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో మూడు నెలల వరకు సీట్ కార్యాలయంలో హాజరుకావాలనిఆదేశించింది.
టీఎస్పీఎస్సీ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరు
0
284
Previous article
Next article
Latest Articles
అల్జీరియాపై హ్యాట్రిక్.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ
ప్రపంచ ఫుట్బాల్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ( Lionel Messi) బుధవారం అల్జీరియాపై తన తొలి ఫిఫా వరల్డ్ కప్ హ్యాట్రిక్ను నమోదు చేశాడు. కాన్సాస్ సిటీలోని యార్రో...
- Advertisement -
- Advertisement -


