స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. నిందితులు రేణుక, రమేష్, ప్రశాంత్ రెడ్డిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వీరు విదేశాలకు వెళ్లకుండా ముగ్గురి పాస్పోర్టును సీజ్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో మూడు నెలల వరకు సీట్ కార్యాలయంలో హాజరుకావాలనిఆదేశించింది.
టీఎస్పీఎస్సీ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరు
0
298
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


