ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు బాలికను మృతి చెందిన ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో జరిగింది. శ్రీరంగాపురం మండలంలోని వీరసముద్రం చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు మృతిచెందారు. బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లి వీరు చెరువులో పడినట్లు స్థానిక సమాచారం. మృతులను తిరుపతమ్మ(12), సంధ్య(9), దీపిక(7) గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

Latest Articles

టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందురే రాజీనామా

మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్‌ తగిలింది. టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందురే రాజీనామా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి అందజేశారు. పార్టీకి కూడా రాజీనామా చేసినట్టు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్