స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు బాలికను మృతి చెందిన ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో జరిగింది. శ్రీరంగాపురం మండలంలోని వీరసముద్రం చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు మృతిచెందారు. బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లి వీరు చెరువులో పడినట్లు స్థానిక సమాచారం. మృతులను తిరుపతమ్మ(12), సంధ్య(9), దీపిక(7) గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి
0
333
Latest Articles
విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు
వికారాబాద్ జిల్లా తాండూర్ లో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాలు జారీ చేశారు. గత నెల మే 16న మొయినాబాద్...
- Advertisement -
- Advertisement -


