2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో సీఎం మాట్లాడారు. భారత్ అభివృద్ధిని ప్రపంచదేశాలు గమనిస్తున్నాయని సీఎం అన్నారు. ఐటీవల దావోస్ పర్యటనలోనూ దీన్ని గమనించానని చెప్పారు. గతంలో ఐటీపై, ఇప్పుడు ఏఐపై దృష్టి పెరిగిందన్నారు. ఏఐ సాంకేతికతలో భారత్ ముందుందని చెప్పారు. దేశంలో పెట్టుబడులకు చాలా మంది ముందుకొస్తున్నారన్న సీఎం… పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు ప్రథమంగా ఏపీలోనే జరిగాయని చెప్పారు. MSME పాలసీ గేమ్ఛేంజర్గా మారబోతోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ప్రపంచ దేశాల్లో మన దేశం పేరు మార్మోగుతోంది – సీఎం చంద్రబాబు
0
279
Previous article
Next article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


