ఏపీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం కూడలిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ, నిర్వాసితుల రాస్తారోకోలో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నేషనల్ హైవేను దిగ్భందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలువరిస్తున్నారు. కూర్మన్నపాలెం జంక్షన్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్రిక్తతపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు.
విశాఖలో స్టీల్ప్లాంట్ కార్మికుల ఆందోళన ఉద్రిక్తం
0
221
Previous article
Next article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


