33.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

Chandrababu తూర్పుగోదావరి జిల్లా పర్యటన.. అనపర్తిలో టెన్షన్ టెన్షన్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనపర్తి(Anaparthi) వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్ ను పోలీసులు అడ్డగించారు. బారికేడ్లు పెట్టి వాహనాలు వెళ్లకుండా నిలువరించారు. దీంతో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలుగు తమ్ముళ్లు బారికేడ్లను తోసి ముందుకు వచ్చారు. అయినప్పటికీ చంద్రబాబు((Chandrababu)) కాన్వాయ్ అనపర్తి చేరుకోకుండా.. అనపర్తికి సమీపంలో రోడ్డుకు అడ్డంగా వాహనాన్ని అడ్డుపెట్టారు పోలీసులు. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

Read Also:

 

Latest Articles

జూన్‌ 21న మళ్లీ నీట్‌ యూజీ- 2026 పరీక్ష

దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థులు ఎదురుచూస్తున్న కీలక ప్రకటనను ఎన్టీఏ ( National Testing Agency విడుదల చేసింది. నీట్-యూజీ (NEET-UG) 2026 పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ అధికారికంగా ప్రకటించింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్