30.2 C
Hyderabad
Thursday, September 28, 2023

Chandrababu సాక్షిగా ఎమ్మెల్యే చినరాజప్పకు ఘోర అవమానం

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) సాక్షిగా మాజీ మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్పకు(MLA Chinarajappa) ఘోర అవమానం జరిగింది. మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు విగ్రహావిష్కరణ సభ వేదిక నుండి చినరాజప్పను కిందకు దించాలని టీడీపీ కార్యకర్తలు చంద్రబాబును కోరారు.

ఇది సభా సాంప్రదాయం కాదని మీ ఎమ్మెల్యేను, మీ నాయకుడిని అగౌరపరచడం మంచిది కాదని కార్యకర్తలకు సర్ది చెప్పేందుకు చంద్రబాబు(Chandrababu) ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే రాజప్పను ముచ్చటగా మూడోసారి గెలిపించాలని చంద్రబాబు కార్యకర్తలను కోరారు. దీంతో మరింత రెచ్చిపోయిన కార్యకర్తలు.. చినరాజప్ప గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

Read Also:

Latest Articles

భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత

స్వతంత్ర వెబ్ డెస్క్: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. ఆయన వయసు 98 ఏళ్లు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామినాథన్ చెన్నైలోని ఓ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్