29.7 C
Hyderabad
Tuesday, May 30, 2023

YS Sharmila |తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడికి షర్మిల శ్రీకారం

తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడికి YSRTP అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని నిరుద్యోగ అంశంపై ఉమ్మడి పోరాటం చేద్దామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు ఆమె స్వయంగా ఫోన్ చేశారు. సీఎం కేసీఅర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని..కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను తెలంగాణలో బతకనివ్వరని షర్మిల కోరారు. ఉమ్మడి పోరాటానికి మద్దతు తెలిపిన సంజయ్(Bandi Sanjay) త్వరలో సమావేశం అవుదామని తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాత్రం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. ప్రతిపక్షాలు కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.

Read Also: జూనియర్ కాలేజీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ‘పండగే పండుగ’

Follow us on:  Youtube, Instagram, Google News

Latest Articles

1200 మంది ఆదివాసీల మతం మార్చిన 12 మంది ఫాస్టర్లు: ఎంపీ సోయం

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమాయక ఆదివాసీలను మత మార్పిడులు ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపూరావు. ఆదివాసీల మత మార్పిడులను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జనజాతి సురక్షా మంచ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్