పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో TSPSC కీలక నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకైనట్లు నిర్థారణ కావడంతో ఈనెల 5న జరిగిన పరీక్షను రద్దు చేసింది. 837 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షను 5వేల మంది అభ్యర్థులు రాశారు. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని TSPSC పేర్కొంది.
బిగ్ బ్రేకింగ్: AE పరీక్ష రద్దు చేసిన TSPSC
0
548
Previous article
Next article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


