నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజని అన్నారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల సందర్భంగా హైదారబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ, అడుగులకు మడుగులోత్తుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఇరు పార్టీ నేతలపై మండిపడ్డారు.
బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
0
225
Previous article
Latest Articles
జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
- Advertisement -
- Advertisement -


