Governor Tamilisai |గవర్నర్ తమిళిసైపై సుప్రీంను ఆశ్రయించిన టీసర్కార్

Governor Tamilisai |గవర్నర్ తమిళిసై వ్యవహారశైలిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై సుప్రీంలో రిట్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ లో ప్రతివాదిగా గవర్నర్ పేరును చేర్చింది. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశముంది. ఏకంగా గవర్నర్ పై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. కాగా గత కొన్ని రోజులుగా గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్(CM KCR) మధ్య విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ బీజేపీ(BJP) ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం.. తన పదవిని ప్రభుత్వం లెక్కచేయడం లేదని గవర్నర్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.

Read Also: మోదీని ఎదురిస్తే అరెస్ట్ చేస్తారా? భయపడేదే లేదు: కవిత

Follow us on: Youtube

 

Latest Articles

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్